బీజేపీ విభజించి పాలిస్తోంది: చంద్రబాబు

బీజేపీ విభజించి పాలిస్తోంది: చంద్రబాబు
x
Highlights

దేశాన్ని కాపాడుకోవాలనేదే మా అందరి లక్ష్యమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు.

దేశాన్ని కాపాడుకోవాలనేదే మా అందరి లక్ష్యమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో ప్రసంగించిన చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశాదిశ చూపిందన్నారు. విభజించు పాలించు అనే రీతిలో బీజేపీ ప్రభుత్వం భారత దేశాన్ని పాలిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. దేశంలో రైతుల కష్టాలు కేంద్ర సర్కార్‌కు పట్టడం లేద అని విమ్మర్శించారు. ఇప్పుడు అమరావతిలో కూడా తాము పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ హాజరుకావాలని నేతలను కోరారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories