ఏపీ విజేత ఎవరో నాలుగు సర్వేలు చేయించాం గెలుపు మాదే.: చంద్రబాబు

ఏపీ విజేత ఎవరో నాలుగు సర్వేలు చేయించాం గెలుపు మాదే.: చంద్రబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ తర్వాత నాలుగు రకాల సర్వేలు...

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ తర్వాత నాలుగు రకాల సర్వేలు చేయించామన్న బాబు అన్నింటిలోనూ టీడీపీ గెలుపు ఖాయమని వచ్చిందన్నారు. నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పోటీచేసిన అభ్యర్ధులతో పోలింగ్ సరళిపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి దశలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించి, టీడీపీని దెబ్బతీయాలనుకున్నారని, కానీ అది తెలుగుదేశానికే మంచే చేసిందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందన్న చంద్రబాబు మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories