సాక్షి పేపరా...కూర్చో కూర్చో: చంద్రబాబు

సాక్షి పేపరా...కూర్చో కూర్చో: చంద్రబాబు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డేటా చోరీ అంశంపై గురువారం ఉండవల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాతుండగా సాక్షి విలేకరి...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డేటా చోరీ అంశంపై గురువారం ఉండవల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాతుండగా సాక్షి విలేకరి చంద్రబాబును ప్రశ్నవేశారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఇక్కడ సాక్షి పేపరు మాట్లాడడానికి అర్హత లేదన్నారు. కావాలని ఓ పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు.. ఆయన మౌతుపీస్ నువ్వు కూర్చో కూర్చో అన్నారు. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి విలేకరి .ఒకసారి చెబితే వినాలంటూ చంద్రబాబు ఆగ్రహించారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్ మూలాలను దెబ్బతీస్తున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories