వైసీపీ గెలవడానికి జగన్ పై ఉన్న సానుభూతి కారణం ..చంద్రబాబు

వైసీపీ గెలవడానికి జగన్ పై ఉన్న సానుభూతి కారణం ..చంద్రబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి జగన్ పై ఉన్న సానుభూతి మాత్రమే కారణమని చంద్రబాబు అన్నారు .. టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ వాఖ్యలు చేసారు .. ...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి జగన్ పై ఉన్న సానుభూతి మాత్రమే కారణమని చంద్రబాబు అన్నారు .. టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ వాఖ్యలు చేసారు .. ప్రజలకు టీడీపీపై కోపం రావడం వల్ల మనం ఓడిపోలేదని చెప్పారు. మన ఓటమితో నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు చంద్రబాబు . టీడీపీ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని అన్నారు. ఒక సీటుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ కూడా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అదే రీతిలో మనం కూడా ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని అయన పిలుపుని ఇచ్చారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories