మోడీ కేబినెట్‌ తొలి నిర్ణయం

మోడీ కేబినెట్‌ తొలి నిర్ణయం
x
Highlights

మోడీ కేబినెట్‌ తొలి నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ నిధి ద్వారా అమరవీరుల పిల్లలకు ఇస్తున్న స్కాలర్‌ షిప్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బాలురకు 2వేల...

మోడీ కేబినెట్‌ తొలి నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ నిధి ద్వారా అమరవీరుల పిల్లలకు ఇస్తున్న స్కాలర్‌ షిప్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బాలురకు 2వేల రూపాయల నుంచి 2 వేల 500 రూపాయలకు స్కాలర్‌ షిప్‌ పెంచారు. ఇక బాలికలకు 2వేల 250 రూపాయల నుంచి 3వేల రూపాయలకు స్కాలర్‌ షిప్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది మోడీ కేబినెట్‌. ఈ విధానం రాష్ట్రాల్లోని పోలీసు అమరవీరుల పిల్లలకు కూడా వర్తించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories