సుజనా చౌదరికి మరోసారి నోటీసులు ..

సుజనా చౌదరికి మరోసారి నోటీసులు ..
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. మే4న బెంళూరులోని సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది....

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. మే4న బెంళూరులోని సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఐతే సీబీఐ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు సుజనా చౌదరి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీతో తనకు సంబంధంలేదని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories