టీడీపీ టికెట్ వద్దంటోన్న ఎమ్మెల్యే అభ్యర్థి...వైసీపీ బుట్టలో బుట్టా...

టీడీపీ టికెట్ వద్దంటోన్న ఎమ్మెల్యే అభ్యర్థి...వైసీపీ బుట్టలో బుట్టా...
x
Highlights

ప్రతిపక్ష వైసీపీలో మరోసారి చేరికలు ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న కొణతాల రామకృష్ణ ఈ రోజు వైసీపీలో చేరున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా...

ప్రతిపక్ష వైసీపీలో మరోసారి చేరికలు ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న కొణతాల రామకృష్ణ ఈ రోజు వైసీపీలో చేరున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన కీలకనేత ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నారు. టీడీపీ తాజాగా ప్రకటించిన 126 అభ్యర్ధుల జాబితాలో ఆదాల కూడా ఉన్నారు. నెల్లూరు రూరల్‌ టికెట్ ఈయనకు టీడీపీ కేటాయించింది. దీంతో పాటు ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్ కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కర్నూలు ఎంపీగా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన బుట్టా రేణుక కూడా తిరిగి సొంత గూటికి చేరుకునే యోచనలో ఉన్నారు. ఈ సాయంత్రం జగన్‌తో భేటి అయిన అనంతరం ఆమె పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories