బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం
x
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌‌గా ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన రాజాసింగ్‌. ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్‌‌గా ఉండగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ప్రకటించారు. ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్‌‌గా ఉండగా అసలు అసెంబ్లీకే వెళ్లనని రాజాసింగ్‌ వీడియో రిలీజ్ చేశారు. సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే రాష్ట్రానికి మంచిదన్నారు. హిందువులను అవమానించి వందేమాతరం పలకని భారత మాతాకీ జౌ అనని వారి పార్టీ శాసనసభ్యుడు ప్రొటెం స్పీకర్ గా భాధ్యతలు అప్పగించడం రాజాసింగ్ మండిపడ్గారు.

Show Full Article
Print Article
Next Story
More Stories