సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి

సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి
x
Highlights

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని భూమన కరుణాకర్ రెడ్డి బాంబు పేల్చారు. తిరుపతికి ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమన్నారు....

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని భూమన కరుణాకర్ రెడ్డి బాంబు పేల్చారు. తిరుపతికి ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమన్నారు. ఏపీలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పనిచేస్తున్నారని ప్రశంసించిన ఆయన ప్రజాభిమనంతోనే తన కుమారుడు రాజకీయాల్లో ఎదగాలన్నారు. వారసుడిగా నేను నా కొడుకును ప్రయోట్‌ చేయనన్నారు.తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భూమన వ్యాఖ్యానించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని భూమన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories