ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్ ..

ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్ ..
x
Highlights

ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు .. బండ్ల గణేష్ పెద్ద మొత్తంలో అరవై మందికి అప్పులు ఇచ్చారు .. అ...

ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు .. బండ్ల గణేష్ పెద్ద మొత్తంలో అరవై మందికి అప్పులు ఇచ్చారు .. అ డబ్బులకు సంబంధించిన చెక్కులు బౌన్స్ కావడంతో వారు ప్రొద్దుటూరు కోర్టుకు ఆశ్రయించారు .. గతంలోనూ బండ్ల గణేష్ కోర్టుకు హాజరయ్యారు ..మంగళవారం ఆ చెక్‌బౌన్స్‌ కేసులకు సంబంధించి వాయిదా ఉండటంతో ఆయన హైదరాబాదు నుంచి వచ్చి, ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. ఈ కేసులను ఆగస్టు 7వ తేదీకి మేజిస్ర్టేట్‌ వాయిదా వేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories