ఎన్టీఆర్ ని మళ్లీ వాడేయబోతున్న బాలయ్య ..

ఎన్టీఆర్ ని మళ్లీ వాడేయబోతున్న బాలయ్య ..
x
Highlights

ఎన్టీఆర్ కధానాయకుడు మరియు మహానాయకుడు సినిమాల తర్వాత బాలకృష్ణ, కే.యస్ రవికుమార్ దర్శకత్వంలో నటించున్నాడు . ఇప్పటికే వీళ్ళీద్దరి కలయికలో 'జై సింహ' అనే...

ఎన్టీఆర్ కధానాయకుడు మరియు మహానాయకుడు సినిమాల తర్వాత బాలకృష్ణ, కే.యస్ రవికుమార్ దర్శకత్వంలో నటించున్నాడు . ఇప్పటికే వీళ్ళీద్దరి కలయికలో 'జై సింహ' అనే సినిమా తెరకెక్కింది .ఇందులో ఇప్పటికే హీరోయిన్ గా హరిప్రియని ఎంపిక చేసింది చిత్ర బృందం . మరో హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ని ఎంపిక చేసినట్టు సమాచారం . ఇందులో విలన్ గా జగపతిబాబు నటించనున్నాడు . త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది .

అయితే తాజాగా ఈ సినిమాకి "రూరల్" అనే టైటిల్ పెట్టాలనే అనే ఆలోచనలో ఉందట చిత్రబృందం .గతంలో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన దమ్ము సినిమాలోని పాట ఇది .. బాలకృష్ణకి మరియు ఎన్టీఆర్ కి మధ్య సంబంధాలు అంతంతమాత్రమే . మొన్న జరిగిన అరవింద సమేత వీర రాఘవ సినిమా సక్సెస్ మీట్ కి బాలయ్య వచ్చారు . కానీ మొన్న జరిగిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ వెళ్ళలేదు ..

ఎన్టీఆర్ విషయంలో బాలయ్య చాలా ఈగో గా బిహేవ్ చేస్తారని ఫాన్స్ అనుకుంటారు . మరి ఇప్పుడు ఎన్టీఆర్ దమ్ము సినిమాలోని పాటలో వచ్చే పల్లవని వాడుకోవడానికి ఈగో అడ్డు రాలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ..

Show Full Article
Print Article
Next Story
More Stories