చంద్రబాబు ఏపి పరువు తీస్తున్నాడు : అవంతి శ్రీనివాస్

చంద్రబాబు ఏపి పరువు తీస్తున్నాడు : అవంతి శ్రీనివాస్
x
Highlights

చంద్రబాబుని చూస్తుంటే జాలేస్తుంది .. కొరముట్ల ఎగ్జిట్ పోల్స్ చూసాక చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేసారు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల...

చంద్రబాబుని చూస్తుంటే జాలేస్తుంది .. కొరముట్ల

ఎగ్జిట్ పోల్స్ చూసాక చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేసారు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు..వైసీపీ గెలుస్తుందని టిడిపి ఓడిపోతుందని చంద్రబాబుకి ముందే తెలుసునని కావాలనే అయన తన ఓటమిని అంగికరించలేక ఈవీఎం లపై నేట్టేస్తున్నారని జగన్ సీఎం అవడం ఖాయమని జాతీయ సర్వేలు కూడా చెబుతున్నాయని వైసీపీకి 130 సీట్లు పక్కా వస్తాయని అయన అన్నారు .. ఇక లగడపాటి సర్వేలు చేయకుండా కేవలం టిడిపి ఏది చెబితే అదే ప్రజలకు ఇదే సర్వే అని చెప్పారని అన్నారు ..

చంద్రబాబు ఏపి పరువు తీస్తున్నాడు : అవంతి శ్రీనివాస్

కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ గెలుస్తుందని వైసీపీ భీమిలి అభ్యర్ది అవంతి శ్రీనివాస్ అన్నారు . చాలా జాతీయ సర్వేలు చెబుతున్నా అయన ఇంకా బ్రమలోనే ఉన్నారని నిజంగా ఆయనని చూస్తుంటే జాలేస్తుందని అన్నారు అయన ... విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన ఈ వాఖ్యలు చేసారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories