పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో వాజ్‌పేయీ చిత్రపటం

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో వాజ్‌పేయీ చిత్రపటం
x
Highlights

పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మాజీ ప్రధాని వాజ్ పేయీ చిత్రపటం ఆవిష్కరించారు. చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప...

పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మాజీ ప్రధాని వాజ్ పేయీ చిత్రపటం ఆవిష్కరించారు. చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్ పేయీ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయీ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories