గుంటూరు సభకు వైసీపీ స్పాన్సర్‌ షిప్‌ ఉంది: మంత్రి కాల్వ

గుంటూరు సభకు వైసీపీ స్పాన్సర్‌ షిప్‌ ఉంది: మంత్రి కాల్వ
x
Highlights

ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గుంటూరు సభలో మాటల గారడీ చేశాడని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇవ్వాల్సిన...

ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గుంటూరు సభలో మాటల గారడీ చేశాడని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా దగా చేశారని ఆరోపించారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. నాలుగున్నర ఏళ్లు ఏపీ ప్రజలను నమ్మించి టీడీపీని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు సభకు వైసీపీ స్పాన్సర్‌ షిప్‌ ఉందని ఆయన ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories