హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన
x
Highlights

హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శంకుస్థాపన చేశారు. భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌...

హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శంకుస్థాపన చేశారు. భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 450 ఎకరాల్లో భౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.819 కోట్లతో 12.2 లక్షల అడుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories