బాబు ఒక్కరే దీక్ష చేయొచ్చుకదా?: కన్నా

బాబు ఒక్కరే దీక్ష చేయొచ్చుకదా?: కన్నా
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్షల పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దుబారా...

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్షల పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే బాబు ఒక్కరే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు. యూటర్న్ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఏపీలో దూరం పెట్టారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories