ఓడిశాలో మరో దారుణం .. పదవ తరగతి బాలిక పై సాముహిక అత్యాచారం

ఓడిశాలో మరో దారుణం .. పదవ తరగతి బాలిక పై సాముహిక అత్యాచారం
x
Highlights

వరుస అత్యాచారాలతో దేశం మొత్తం ఉక్కరి బిక్కిరి అవుతుంటే కామందులు మాత్రం తమకి అడ్డు అదుపు లేకుండా పోతుంది . విరి నుండి అమ్మాయలకు రక్షణ లేకుండా పోయింది...

వరుస అత్యాచారాలతో దేశం మొత్తం ఉక్కరి బిక్కిరి అవుతుంటే కామందులు మాత్రం తమకి అడ్డు అదుపు లేకుండా పోతుంది . విరి నుండి అమ్మాయలకు రక్షణ లేకుండా పోయింది .. ఇది ఇలా ఉంటె ఓడిశాలోని కేంఝర్‌ జిల్లా జోడా ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్తోంది. ఇదే సమయంలో ఆమె పై కన్ను వేసిన ఐదుగురు యువకులు ఆమె పై కన్ను వేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు .. దీనితో అ బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆ యువకుడు ఓ మైదానం ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. తరవాత విషయం తెలుసుకున్న స్థానికులు తన తల్లి తండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు .. భాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories