వెన్నుపోటు, మోసాలకు అవార్డులిస్తే బాబే అర్హుడు: అమిత్‌షా

వెన్నుపోటు, మోసాలకు అవార్డులిస్తే బాబే అర్హుడు: అమిత్‌షా
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్‌షా మరోసారి స్పష్టంచేశారు. చంద్రబాబు, జగన్‌తో రాష్ట్రాభివృద్ధి జరగదన్న అమిత్‌షా ఒక్క మోడీతో...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్‌షా మరోసారి స్పష్టంచేశారు. చంద్రబాబు, జగన్‌తో రాష్ట్రాభివృద్ధి జరగదన్న అమిత్‌షా ఒక్క మోడీతో మాత్రమే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. వెన్నుపోటు, మోసానికి అవార్డులు ప్రకటిస్తే అందుకు ఒక్క చంద్రబాబే అర్హుడన్నారు అమిత్‌‌షా. అప్పట్లో ఎన్టీఆర్‌ను ఆ తర్వాత వాజ్‌పేయిని ఇప్పుడు మోడీని చంద్రబాబు మోసం చేశారని అమిత్‌షా ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories