లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. ఈ నెల 22న నగరానికి అమిత్ షా రాక

లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. ఈ నెల 22న నగరానికి అమిత్ షా రాక
x
Highlights

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈనెల 22న తెలంగాణలోని మహానగరంలో పర్యటించనున్నారు. కాగా ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈనెల 22న తెలంగాణలోని మహానగరంలో పర్యటించనున్నారు. కాగా ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని పటిష్ఠం చేయడంపై అమిత్ షా కన్నేసారు. బీజేపీ పార్టీ పార్లమెంటరీ ఇన్ చార్టీలతో పాటు పార్టీ ముఖ్యనేతతో సమావేశం అవుతారు. అలాగే ఎన్నికలపై సమాలోచనలు చేసేందేకు షా నగరానికి విచ్చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్రధ్యక్షుడు డా. లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories