వైసీపీకి బంపర్ ఆఫర్?

వైసీపీకి బంపర్ ఆఫర్?
x
Highlights

వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని, బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌ను అమిత్‌ షా ఎన్డీయే లోకి...

వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని, బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌ను అమిత్‌ షా ఎన్డీయే లోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే అందుకు బదులుగా జగన్‌ ప్రత్యేక హోదా కావాలని కోరారని తెలుస్తోంది. ఎన్డీఏ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అంశంపై అమిత్‌ షా సానుకులంగా స్పందించి చర్చిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా జగన్‌ కనుక ఎన్డీయేలో చేరడానికి అంగికరిస్తే, కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని అమిత్‌ షా ఆఫర్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories