ఎన్ని విమానాలు పోతే అన్ని ఎక్కువ లోక్ సభ సీట్లు వస్తాయి: యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు

ఎన్ని విమానాలు పోతే అన్ని ఎక్కువ లోక్ సభ సీట్లు వస్తాయి: యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు
x
Highlights

కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో యడ్డీ చేసిన వ్యాఖ్యాలు...

కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో యడ్డీ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఎన్ని విమానాలు పాక్ లోకి పోతే అన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన అనడం విమర్శలకు దారితీసింది. చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఉగ్రవాదుల స్థావరాలపై భారత విమానాలు దాడి చేసిన తరువాత దేశవ్యాప్తంగా గాలులన్నీ నరేంద్ర మోదీకి అనుకూలంగా వీస్తున్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories