స్కూల్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

స్కూల్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
x
Highlights

హర్యానాలో ఫరిదాబాద్‌లోని దబువాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఏఎన్‌డీ...

హర్యానాలో ఫరిదాబాద్‌లోని దబువాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఏఎన్‌డీ కాన్వెంట్‌ స్కూల్‌లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూల్ కింది అంతస్తులో ఉన్న బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. నికులే ధైర్యంచేసి స్కూల్ భవనం పైకప్పు గుండా వారిని బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories