ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
x
Highlights

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. జనవరి 8న లోక్‌సభలోను జనవరి 9న రాజ్యసభ లో ఈ బిల్లు ఆమోదం పొందింది. నేడు రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లుకు చట్టబద్ధత వచ్చింది. ప్రభుత్వం తలచిన వారం రోజుల్లోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories