కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం

కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం
x
Highlights

పాకిస్తాన్ దేశంలో చిక్కుకుని.. మరణశిక్ష విధించబడ్డ నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈరోజు భారత్ కు అనుకూలంగా తీర్పు...

పాకిస్తాన్ దేశంలో చిక్కుకుని.. మరణశిక్ష విధించబడ్డ నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈరోజు భారత్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ పునఃసమీక్ష జరపాలని సూచించింది. అంతవరకూ కుల్‌భూషణ్‌ మరణశిక్షను నిలిపి వేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories