అసలు విషయం వెల్లడించిన యువరాజ్‌

అసలు విషయం వెల్లడించిన యువరాజ్‌
x
Highlights

పదకొండు సీజన్‌లు ముగించుకొని పన్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది ఐపీఎల్(ఇండియన్ ప్రిమియర్ లీగ్ ). కాగా ఈ ఐపీఎల్‌–12 సీజన్ ఆటగాళ్లకోసం ఫ్రాంచైజీలు వేలం...

పదకొండు సీజన్‌లు ముగించుకొని పన్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది ఐపీఎల్(ఇండియన్ ప్రిమియర్ లీగ్ ). కాగా ఈ ఐపీఎల్‌–12 సీజన్ ఆటగాళ్లకోసం ఫ్రాంచైజీలు వేలం పాడిన విషయం తెలిసిందే కాగా మొదటి రౌండ్‌లో మువరాజ్ సింగ్‌ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కాగా దినిపై యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఈ పన్నెండో సీజన్‌లో ముంబై జట్టుకు ఆడతానని మువీ ముందే ఊహించానని, అదిప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.కాగా మొత్తానికి యువీని ప్రాథమిక ధర రూ.కోటికే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. కాగా పోయిన ఏడాదిలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరపున యువరాజ్ సింగ్ అనుకున్న తీరులో రాణించలేకపోయానని యువీ పెర్కోన్నారు నిజం చెప్పాలంటే ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడే అవకాశం రావాలి కోరుకున్నాను. అనుకున్నది జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories