ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల అరెస్టు

ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల అరెస్టు
x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ధర్నా...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories