బాబు కాలుపెడితే బూడిదే

బాబు కాలుపెడితే బూడిదే
x
Highlights

టీడీపీ, కాంగ్రెస్‌ల అపవిత్ర పొత్తును తెలంగాణ ప్రజలు విజ్ఞతతో తిప్పికొట్టారంటూ వ్యాఖ్యానించారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌. ప్రజాసంకల్పయాత్రలో...

టీడీపీ, కాంగ్రెస్‌ల అపవిత్ర పొత్తును తెలంగాణ ప్రజలు విజ్ఞతతో తిప్పికొట్టారంటూ వ్యాఖ్యానించారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిన్న శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన ఆయన భస్మాసురుడు చేయి పెట్టినా చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం దేశం అంతా అర్థమైందంటూ తెలిపారు. అవసరానికో పొత్తు పూటకో మాట, రోజుకో బాట పట్టే చంద్రబాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ది చెబుతారని జగన్ తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories