విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో షాక్

విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో షాక్
x
Highlights

బ్యాంకులకు రూ.9వేల కోట్లు అప్పు ఎగేవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో షాక్ తగిలింది. మాల్యాను అప్పగించాలన్న భారత్ ప్రభుత్వ వాదనను...

బ్యాంకులకు రూ.9వేల కోట్లు అప్పు ఎగేవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో షాక్ తగిలింది. మాల్యాను అప్పగించాలన్న భారత్ ప్రభుత్వ వాదనను వెస్ట్ మినిస్టర్ కోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ నేడు తీర్పు వెలువరించారు. ఈ నిర్ణయం యుకే హోమ్‌ ఆఫీస్‌లోని హోమ్‌ సెక్రటరీకి చేరుతుంది. ఆయన తీర్పు ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తారు. ఐతే కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల సమయం ఇచ్చారు. కోర్టు తీర్పుపై మాల్యా స్పందించారు. తదుపరి ఏం చేయాలనే విషయాన్ని లాయర్లు చూసుకుంటారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories