అలా చేస్తే ప్రజలు పవన్‌ను క్షమించరు.

అలా చేస్తే ప్రజలు పవన్‌ను క్షమించరు.
x
Highlights

వైెసీపీ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్...

వైెసీపీ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చీకటి ఒప్పందాలు చేసుకొని బాబు, పవన్ చాటుంగా మాటల కలుపుకొని బయటికి మాత్రం బద్దశత్రువుల్లా నటీస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ను ప్రజలు క్షమించరని వైెసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హెచ్చరించారు. నేడు వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ ఏదో ఒక విధంగా చంద్రబాబుకు పవన్‌ మద్దతు ఇస్తున్నున్నారని అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై ఎన్నో విధాలుగా ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజల మంచికోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై వైఎస్సార్‌ పీసీ అధినేత జగన్ మాత్రమే అలుపెరుగని పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories