సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్న మంత్రి

సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్న మంత్రి
x
Highlights

ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తన సిబ్బందితో చెప్పులు తుడిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్...

ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తన సిబ్బందితో చెప్పులు తుడిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్ లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. దీన్ని మీడియా ప్రసారం చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుంటి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories