మహబూబాబాద్ సభలో పాట పాడిన కడియం శ్రీహరి

x
Highlights

మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కడియం శ్రీహరి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయనలో ఉన్న కొత్త కోణాన్ని బయటికి తీశారు. సభలో...

మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కడియం శ్రీహరి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయనలో ఉన్న కొత్త కోణాన్ని బయటికి తీశారు. సభలో పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచారు కడియం. ఆ గట్టున ఉంటావా నాగన్న... ఈ గట్టున ఉంటావా నాగన్న అంటూ కార్యకర్తలను ఉర్రూతలూగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories