కాంగ్రెస్ సంచనల నిర్ణయం.. 19 మంది సస్పెన్షన్..

కాంగ్రెస్ సంచనల నిర్ణయం.. 19 మంది సస్పెన్షన్..
x
Highlights

తెలంగాణలో రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ వేటు వేసింది. ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గని.. 19 మంది రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసింది....

తెలంగాణలో రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ వేటు వేసింది. ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గని.. 19 మంది రెబల్ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసింది. వీరిని ఏడేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం టీపీసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. పార్టీ టికెట్‌ అశించి భంగపడ్డ నేతలను బుజ్జగింపులతో వెనక్కు తగ్గించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. వినని నేతలపై వేటు వేసింది.
కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ రెబల్ అభ్యర్థులు వీరే
రవి శ్రీనివాస్‌-సిర్పూర్‌
బోడ జనార్దన్‌-చెన్నూరు
హరినాయక్‌-ఖానాపూర్‌
అనిల్‌జాదవ్‌-బోథ్‌
నారాయణరావు పటేల్‌-ముథోల్‌
అరుణతార-జుక్కల్‌
రత్నాకర్‌-నిజామాబాద్‌ అర్బన్‌
శ్రీగణేష్‌-సికింద్రాబాద్‌
శివకుమార్‌రెడ్డి-నారాయణపేట్‌
ఇబ్రహీం-మహబూబ్‌నగర్
సురేందర్‌రెడ్డి-మహబూబ్‌నగర్‌
బిల్యానాయక్‌-దేవరకొండ
పాల్వాయి స్రవంతి-మునుగోడు
రవికుమార్‌-తుంగతుర్తి
నెహ్రూ నాయక్‌-డోర్నకల్‌
వూకె అబ్బయ్య-ఇల్లందు
బాలాజీనాయక్‌-ఇల్లందు
ఎడవల్లి కృష్ణ-కొత్తగూడెం
రాములు నాయక్‌(వైరా)

Show Full Article
Print Article
Next Story
More Stories