సీబీఐలో రేగుతున్న ప్రకంపనలు...13 మంది ఉన్నతాధికారులపై బదిలీ వేటు

సీబీఐలో రేగుతున్న ప్రకంపనలు...13 మంది ఉన్నతాధికారులపై బదిలీ వేటు
x
Highlights

ముడుపుల ఆరోపణల నేపధ్యంలో సీబీఐలో రేగిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్‌లపై రాత్రికి రాత్రే కేంద్రం వేటు వేయగా...

ముడుపుల ఆరోపణల నేపధ్యంలో సీబీఐలో రేగిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్‌లపై రాత్రికి రాత్రే కేంద్రం వేటు వేయగా వివిధ విభాగాల ప్రముఖలు తాజాగా బదిలీ అయ్యారు. మొత్తం 13 మందిని బదిలీ చేస్తున్నట్టు సీబీఐ పరిపాలన విభాగం ప్రకటించింది. ఇందులో ముగ్గురు జేడీలు ఉండగా, ఆరుగురు డీఐజీలు, ఒకరు ఎస్పీ, మరోకరు,డీఎస్పీ, ఏ ఏస్పీ హోదాల్లో ఉన్నారు. అయితా వీరంతా ఆస్ధానాకు వ్యతిరేకంగా గళం వినిపించిన వారేనంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories