బాబాయ్ సలహా పాటిస్తున్న చెర్రీ.. తిత్లీ బాధితులకు సాయంగా..

x
Highlights

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తుపాను బాధితులకు ఆదుకునేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకొచ్చాడు బాబాయ్ పవన్ కల్యాణ్ సూచనల మేరకు శ్రీకాకుళం,...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తుపాను బాధితులకు ఆదుకునేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకొచ్చాడు బాబాయ్ పవన్ కల్యాణ్ సూచనల మేరకు శ్రీకాకుళం, విజయనగర జిల్లాల్లోని ఒక్కో గ్రామాన్ని దత్తతు తీసుకునేందుకు ముందుకొచ్చినట్లు రామ్ చరణ్ తెలిపారు. టిట్లీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన గ్రామాలని దత్తతు తీసుకొని మెరుగు పరాస్తానని ఆయన ప్రస్ నోట్ విడుదల చేశారు.. తన బాబాయి సలహాతోనే ఈ పని చేస్తున్నానని రామ్ చరణ్ వివరించారు. త్వరలో ఓ టీమ్‌ను అక్కడికి పంపి సర్వే చేయనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. సర్వే తరవాత గ్రామాల పేర్లను ప్రకటిస్తానని పెస్ నోట్ లో పేర్కొన్నారు రామ్ చరణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories