ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కమీషన్లు మేసిన ఘనుడు కేసీఆర్

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కమీషన్లు మేసిన ఘనుడు కేసీఆర్
x
Highlights

తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ వల్ల అప్పుల్లో కూరుకు పోయిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. 17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ...

తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ వల్ల అప్పుల్లో కూరుకు పోయిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. 17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పాటైతే ప్రస్తుతం ప్రతి వ్యక్తి మీద వేల రూపాయల అప్పు ఉందని కొండంగల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రాచార సభలో రాహుల్ లెక్కలు చెప్పారు. నాలుగున్నరేళ్ళ తర్వాత తెలంగాణ ప్రజలపై అప్పుల భారం పెరగగా కేసీఆర్ కొడుకు ఆదాయం మాత్రం నాలుగు వందల శాతం పెరిగిందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కమీషన్లు మేసిన ఘనుడు కేసీఆర్ అని రాహుల్ మండి పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories