రఫేల్‌ ఒప్పందంపై విచారణను 29కి వాయిదా

రఫేల్‌ ఒప్పందంపై విచారణను 29కి వాయిదా
x
Highlights

రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిటీషన్లపై.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఒప్పందంలో జరిగిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారో...

రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిటీషన్లపై.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఒప్పందంలో జరిగిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారో చెప్పాలని.. సీజేఐ ఆదేశించారు. దేశ రక్షణ విషయం కాబట్టి.. వ్యయాల వివరాలు అడగబోమని స్పష్టం చేశారు. అయితే ఏజీ వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. పిటీషన్లలో రాజకీయ ఉద్దేశాలున్నాయని.. ఎన్నికల సమయంలో ఇలాంటి పిటీషన్లను విచారణకు స్వీకరించవద్దని విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories