జాతీయజెండాను ఎగురవేసిన ప్రధాని

జాతీయజెండాను ఎగురవేసిన ప్రధాని
x
Highlights

72వ స్వాతంత్య్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాజ్ ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను...

72వ స్వాతంత్య్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాజ్ ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట సమీపంలో తన వాహనం నుంచి దిగిన మోదీ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తూ కోటపైకి చేరుకున్నారు. ఈ స్వాతంత్ర్య వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories