ప్రణయ్ హత్య కేసులో వీడిన సస్పెన్స్...నల్గొండ పోలీసుల అదుపులో కీలక నిందితుడు

x
Highlights

ప్రణయ్ హత్య కేసులో సస్పెన్స్ వీడింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలక నిందితుడు శుబాష్ శర్మను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను...

ప్రణయ్ హత్య కేసులో సస్పెన్స్ వీడింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలక నిందితుడు శుబాష్ శర్మను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను కత్తితో నరికిచంపిన శర్మను.. బీహర్ పోలీసుల అనుమతితో నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మను బీహార్ లోని సమస్థీపూర్ కోర్టులో హాజరుపరిచారు. కోరు అనుమతి లబించడంతో నిందితుడు శర్మను నల్గొండకు తరలిస్తున్నారు. ప్రణయ్ హత్యకేసులో బీహర్ గ్యాంగ్ దే కీలక పాత్ర అని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories