టీడీపీ అవిశ్వాసంపై ప్రధాని మోదీ ట్వీట్!

టీడీపీ అవిశ్వాసంపై ప్రధాని మోదీ ట్వీట్!
x
Highlights

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చాలా ముఖ్యమైన రోజు అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. లోక్‌సభలో ఈరోజు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని...

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చాలా ముఖ్యమైన రోజు అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. లోక్‌సభలో ఈరోజు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని ఆంకాక్షిస్తున్నానన్నారు. యావత్‌ భారతదేశం‌ మనల్ని చాలా నిశితంగా చూస్తోందని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories