ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూత

X
Highlights
ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా...
arun1 March 2018 7:08 AM GMT
ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా నాయని కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాబడి, పాఠశాల మ్యాగజైన్లు ప్రారంభించారు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల అనురక్తి కలిగిన ఆయన 23 ఏళ్ల వయసులో యామినీకుంతలాలు పేరుతో మొదటి నవల రాశారు. నవలలతో పాటు కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. సినీ గేయ రచయితగానూ పనిచేశారు. మహర్షి సినిమాలోని సుమం ప్రతి సుమం సుమం పాటను రాశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి కృష్ణమూర్తి స్వగ్రామం. కృష్ణమూర్తి అంత్యక్రియలను రేపు స్వగ్రామం చౌడేపల్లిలో నిర్వహించనున్నారు.
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్కు ఆహ్వానం .. పవన్కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT