రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ కలకలం...అమ్మాయిలు అరెస్ట్

x
Highlights

రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ కలకలం రేపింది. కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సాజీదా ఫాంహౌస్‌పై పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు....

రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ కలకలం రేపింది. కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సాజీదా ఫాంహౌస్‌పై పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఫాంహౌస్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 11 మంది యువకులు, 5 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 22వేల 240 నగదు, రెండు కార్లు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకులది హైదరాబాద్‌‌లోని పాతబస్తీ, యువతులు ముంబైకి చెందిన వారిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories