కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
x
Highlights

ఖరీఫ్‌ సీజన్‌కు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ ఒకటిన కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయంటూ భారత వాతావరణ శాఖ ప్రకటించినా ...మూడు రోజుల...

ఖరీఫ్‌ సీజన్‌కు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ ఒకటిన కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయంటూ భారత వాతావరణ శాఖ ప్రకటించినా ...మూడు రోజుల ముందుగానే పలకరించాయి. దీంతో వచ్చే నెల ఐదున తెలంగాణను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories