పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం: కోదండరాం

పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం: కోదండరాం
x
Highlights

తెలంగాణ జనసమితి పార్టీలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. ఇప్పుడు ఉన్న పార్టీ...

తెలంగాణ జనసమితి పార్టీలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. ఇప్పుడు ఉన్న పార్టీ ఇన్‌చార్జిలు తాత్కాలికమేనని, పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాలు తమ పార్టీకి అండగా ఉంటాయంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories