టీఆర్ఎస్ తొలి జాబితాలో గందరగోళం

x
Highlights

టీఆర్ ఎస్ తొలి జాబితాలో గందరగోళం నెలకొంది. తొలి జాబితాలో నాంపల్లి టీఆర్ ఎస్ అభ్యర్థిగా మునుకుంట్ల ఆనంద్ గౌడ్ పేరు ప్రకటించారు. ఆయన రెండు నెలలుగా...

టీఆర్ ఎస్ తొలి జాబితాలో గందరగోళం నెలకొంది. తొలి జాబితాలో నాంపల్లి టీఆర్ ఎస్ అభ్యర్థిగా మునుకుంట్ల ఆనంద్ గౌడ్ పేరు ప్రకటించారు. ఆయన రెండు నెలలుగా నాంపల్లిలో ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఎం.ఐ.ఎం కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎంతో స్నేహ పూర్వక పోటీ దెబ్బతినకుండా ఉండేందుకు నాంపల్లిలో సిహెచ్. ఆనంద్ గౌడ్ కు టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories