ఏపీని సానుభూతితో చూడాలి: ఆజాద్‌‌

ఏపీని సానుభూతితో చూడాలి: ఆజాద్‌‌
x
Highlights

విభజన సమస్యలు తెలిస్తేనే ఏపీ సమస్యలు తెలుస్తాయన్నారు కాంగ్రెస్‌ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌. ఏపీ విభజన చట్టంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన దేశం...

విభజన సమస్యలు తెలిస్తేనే ఏపీ సమస్యలు తెలుస్తాయన్నారు కాంగ్రెస్‌ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌. ఏపీ విభజన చట్టంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన దేశం మొత్తం ఏపీపై సానుభూతితో వ్యవహరించాలని కోరారు. ఏపీ ప్రజలు అనేక ప్రాంతాల ప్రజలతో కలిసి ఉన్నారని రాజకీయ నేతగా వారితో తనకెంతో అనుబంధం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. 1947లో కోస్తాంధ్ర, రాయలసీమ మద్రాస్‌లో భాగంగా ఉన్నాయని, హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories