కదం తొక్కిన రైతులు..ఢిల్లీలో నిరసన ప్రదర్శన

రుణా మాఫీ, పండించిన పంటలకు కనీస మద్దరు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు కదం...
రుణా మాఫీ, పండించిన పంటలకు కనీస మద్దరు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు కదం తొక్కారు. రాంలీలా మైదాన్ వద్దకు పెద్దఎత్తున రైతులు ఆందోళన బాట పట్టారు. పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన బాగంగా భారీ సంఖ్యలో హాజరై ఢిల్లీలో రెండ్రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. దింతో దేశ రాజధానిలో రోడ్లపై ఎర్రజెండాలతో కదం తొక్కడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పిడిందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ సమావేశంలో రెండు బిల్లులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గత సమావేశాల్లో ఆ రెండు బిల్లులను ప్రైవేట్ మెంబర్ బిల్లులుగా ప్రవేశపెట్టారు. ఆ బిల్లులకు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. నేడు తమిళనాడుకు చెందిన రైతులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ధర్నాకు దిగారు. చాలాసేపు రైళ్లను నిలిపేశారు. పోయిన ఏడాది జంతర్ మంతర్ వద్ద వంద రోజుల పాటు రైతులు ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో అయిదు ప్రాంతాల నుంచి సుమారు పదివేల రైతులు ఇవాళ రామ్లీలా మైదాన్కు చేరుకోనున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT