జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలో రే చల్ అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలో రే చల్ అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు. 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలుకుతున్నారు. ” తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం…సమస్య ఇంకా బేసిక్ లేవెల్లోనే ఉంది..ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చేయొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు ” అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ చలో రే చల్ యాత్ర సందర్భంగా ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది ఎంతో ఉందని పరోక్షంగా అంటూ మహేష్ సెటైర్ వేశాడు. ప్రస్తుతం పవన్ రాయలసీమ కరువు పరిస్థితులపై అనంతపురం జిల్లాలోని స్థానిక నేతలతో చర్చిస్తూ యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే.
తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు.
— Kathi Mahesh (@kathimahesh) January 29, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire