కాలినడకన మోదీ, షా

కాలినడకన మోదీ, షా
x
Highlights

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో ప్రధాని...

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు నేతలు పాల్గొన్నారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు, వాజ్ పేయి నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి మోదీ, బీజేపీ అగ్రనేతలు అద్వానీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు వెళ్లారు. వాజ్ పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories