బ్రేకింగ్ : ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు

X
Highlights
ఎమ్మెల్యేల అనర్హతపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను...
arun25 Oct 2018 6:03 AM GMT
ఎమ్మెల్యేల అనర్హతపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 18 ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడాన్ని కోర్టు సమర్ధించింది. న్యాయస్ధానం తీర్పుతో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తమ అభ్యర్దిత్వాన్ని కోల్పోయారు. తాజా తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వం పూర్తి మెజార్టీకి చేరుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని ప్రకటించారు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT