విద్యుదాఘాతంతో ఏడు ఏనుగుల మృతి

X
Highlights
ఒడిశా ధేంకానాల్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో ఏడు ఏనుగులు మృతిచెందాయి. స్థానిక కమలాంగా గ్రామం...
arun27 Oct 2018 6:15 AM GMT
ఒడిశా ధేంకానాల్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో ఏడు ఏనుగులు మృతిచెందాయి. స్థానిక కమలాంగా గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ సమీపంలో గజరాజులు మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు అటవీశాఖ, వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటన స్ధలానికి చేరుకున్న అటవీశాఖాధికారులు ఏనుగుల కళేబరాలను పోస్టుమార్టం చేయించారు.
రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన హైవోల్టేజ్ వైర్లు తగలడంతో ఏనుగులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలను ఉంచడం వల్ల అన్యాయంగా ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయని అంటున్నారు. మరణించిన ఏనుగులను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుంపులో ఉన్న మరో ఆరు ఏనుగులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT